- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెల్ ఫోన్స్ రికవరిలో రికార్డు సృష్టించిన పోలీసులు
అనంతపురం జిల్లా పోలీసులు రికార్డు సృష్టించారు...

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapur) పోలీసులు రికార్డు సృష్టించారు. సెల్ ఫోన్ల చోరీలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో చాట్ బోట్ అనే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. 15 రాష్ట్రాలు, 18 జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేశారు. ఈ మేరకు12 వేల 594 సెల్ ఫోన్లను రికవరీ చేశారు. 2022 నుంచి మొత్తం ఈ ఫోన్లను రికవరీ చేశారు. వీటి విలువ దాదాపు రూ.25 కోట్లు ఉంటుంది. చాట్ బోట్ ద్వారా ఇతర రాష్ట్రాల ఫోన్లను కూడా రికవరీ చేశారు. బాధితులందరికి ఈ ఫోన్లను అందజేశారు. ఇతర రాష్ట్రాల వాళ్లకు కొరియర్ ద్వారా అందజేశామని పోలీసులు తెలిపారు. ఫోన్లలో ఉన్న ఫొటోలు, వీడియోలు, డేటా డిలీట్ కాకుండా అలానే ఉండటంతో బాధితులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని పోలీసుల పేర్కొన్నారు.
Next Story






