- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రపంచం మొత్తం ప్రధాని మోడీ జపం: విశాఖలో హాంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్: మోడీ తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరంలో మోడీ తొమ్మిదేళ్ల పాలన వివరించేందుకు బీజేపీ ఏర్పాటు చేసిన సభకు అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం ముందు భారత్ గౌరవాన్ని ప్రధాని మోడీ పెంచారని ప్రశంసించారు. ప్రపంచమంతా ప్రధాని మోడీ జపం చేస్తోందని అమిత్ షా అన్నారు. యూపీఏ 10 ఏళ్ల పాలనలో 12 లక్షల కోట్ల అవినితీ జరిగిందని.. అయిన అవినీతిపై చర్యలు తీసుకునే దమ్ము ఆ ప్రభుత్వానికి లేదన్నారు. మోడీ ప్రధాని అయ్యాక భారత సైనికులకు బలం పెరిగిందని.. పాక్ సరిహద్దుల్లోకి చొరబడి శత్రువులకు సమాధానమిచ్చామని చెప్పారు. భారత్పై దాడి జరిగిన 10 గంటల్లోనే సర్జికల్ స్ట్రైక్స్ చేసి ప్రతీకారం తీర్చుకున్నామని అమిత్ షా గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి:
జగన్ ఆ విషయంలో సిగ్గు పడాలి: YCP సర్కార్పై అమిత్ షా సెన్సేషనల్ కామెంట్స్
- Tags
- amit shah