- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు.. దరఖాస్తులు ప్రారంభం
by velandi.Saikiran |
ఏపీలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. RGUKT ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. RGUKT ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలలో 4400 సీట్ల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. ఈ ఏడాది పదో తరగతి పాసైన వారు దీనికి అర్హులు. ఇక మే 30వ తేదీ వరకు RGUKT https://www.rgukt.in/, ఏపీ ఆన్లైన్ మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. జూన్ 12వ తేదీన లిస్టు విడుదల కానుంది. జులై ఒకటో తేదీ నుంచి క్లాసులు కూడా ప్రారంభిస్తారు.
Next Story






