ఆటో-ప్రైవేటు బస్సు ఢీ... ముగ్గురు మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-25 11:39:02  IST  )

తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పటవల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....

ఆటో-ప్రైవేటు బస్సు ఢీ... ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) తాళ్లరేవు మండలం పటవల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. ఆటో(Auto)ను ప్రైవేటు బస్సు(Private Bus) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఆటో డ్రైవర్ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్ సాయంతో పక్కకు తీశారు. ప్రమాదంపై స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతుల కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story