రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

by Vemula.Srinu Prasad |

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అచ్యుతాపురంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది...

రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అచ్యుతాపురం(Achyutapuram)లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటో(Auto)ను బొలేరో(Bolero) వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బొలేరో వ్యాన్ అతివేగమే ప్రమాదానికి కారణమని అంచనా వేశారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story