- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. పది మందికి గాయాలు
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పొలాల్లొకి దూసుకెళ్లిన ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లగా 10 మందికి గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story