- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Breaking: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల పరిస్థితి..?
by Disha Web Desk 3 |
X
దిశ ప్రతినిధి, అనంతపురం: శనివారం ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు వేగంగా వెళ్తూ అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆనంతపురం - తాడిపత్రి రహదారిలోని ఎస్ఆర్ఐటి కళాశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మృతులు కడప జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story