మద్యం కేసు నిందితులకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-02 13:39:32  IST  )

ఏపీ మద్యం కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది...

మద్యం కేసు నిందితులకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్లు డిస్మిస్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మద్యం కేసు(AP liquor case)లో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల బెయిల్ పిటిషన్ల(Bail Petitions)ను కోర్టు డిస్మిస్ చేసింది. కాగా ఈ కేసులో రిటైర్ట్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి(Dhanunjaya Reddy, Krishnamohan Reddy) నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో సీఐడీ కస్టడీ(CID Custody)కి తీసుకుని వీరిని మరింతగా విచారించారు. ప్రస్తుతం వీరిద్దరూ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada Acb Court)లో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. తమకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్లపై విచారించిన ధర్మాసనం డిస్మిస్ చేసింది.

Next Story