- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో తీవ్ర విషాదం.. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు
ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మమ్మడివరం దగ్గర గోదావరిలో 8 మంది గల్లంతయ్యారు. గోదావరిలో స్నానానికి వచ్చి యువకులు గల్లంతైనట్టు తెలుస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముమ్మడివరం దగ్గర గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. గోదావరిలో స్నానానికి వచ్చి యువకులు గల్లంతైనట్టు తెలుస్తోంది. వారు కాకినాడ, రామచంద్రాపురం, మండపేట యువకులుగా గుర్తించారు. గల్లంతైన వారిలో క్రాంతి, పాల్, సాయి, మహేష్, సతీష్, రాజేష్, రోహిత్ ఉన్నారు. వీరంతా ఓ శుభకార్యానికి వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం పదకొండు మంది గల్లంతవ్వగా వారిలో ముగ్గురిని స్థానికులు రక్షించారు. ప్రస్తుతం మిస్సైన యువకుల కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు.
Next Story






