- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలికపై అత్యాచారం.. నిందితుడి హోటల్ ధ్వంసం
ప్రకాశం జిల్లాలో బాలికపై అత్యాచారం జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా(Prakasam District)లో బాలికపై అత్యాచారం జరిగింది. కొమరోలు మండలం తాటిచర్లకు చెందిన యువకుడు చంద్రశేఖర్.. బాలికకు మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రశేఖర్పై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే నిందితుడికి సంబంధించిన హోటల్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికకు చెందిన బంధువులే చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






