- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Breaking: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: ప్యాసింజర్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి విజయనగరం జిల్లా భవానీపట్నం వెళ్తున్న రైలు కొత్తవలస సమీపంలో పట్టాలు తప్పింది. అంతేకాదు ట్రాక్ పై నుంచి ఓ వైపునకు ఒరిగిపోయింది. స్టేషన్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. అయితే పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు ఆరా తీశారు. ప్రమాదం తప్పిందని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Read More..
Next Story