- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > AP News : 8 మంది ఐఏఎస్లకు ఏపీ హైకోర్టు జైలుశిక్ష.. క్షమాపణ చెప్పడంతో చివరికి..
AP News : 8 మంది ఐఏఎస్లకు ఏపీ హైకోర్టు జైలుశిక్ష.. క్షమాపణ చెప్పడంతో చివరికి..
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్లకు హైకోర్టు జైలుశిక్ష విధించింది. 2 వారాల పాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఐఏఎస్లు క్షమాపణ చెప్పడంతో జైలుశిక్ష తప్పించి సేవా కార్యక్రమాలు చేయాలని ఆదేశించింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయవద్దన్న ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, శ్రీలక్ష్మీ, బుడితి రాజశేఖర్, గిరిజా శంకర్, చిన వీరభద్రుడు,ఎం.ఎం.నాయక్ లపై సీరియస్ అయింది.
Next Story