- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లా ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ కి చేదు అనుభవం ఎదురైంది. కరోనాపాజిటివ్ సోకిన కారణంగా వైద్యాధికారులకు సమాచారం అందిస్తే 108 పంపించారని, అయితే సిబ్బంది 12 మందిని అందులో ఎక్కించే వరకు అంబులెన్స్ ను ఆస్పత్రికి తీసుకెళ్లలేదని అన్నారు. తీరా క్వారంటైన్ సెంటర్ లో కూడా సౌకర్యాలు నాసిరకంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య తీవ్ర ఇబ్బంది పడుతోందని ఆయన క్షోభ పడ్డారు.
Next Story