- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కరోనా నివారణ కోసం ఉపయోగించే ఆనందయ్య మందును ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని వాలెంటీర్లు ముందుండి నడిపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారుల పర్యవేక్షణలో కరోనా మందు పంపిణీ జరుగుతోంది. ఇదిలాఉండగా ఆనందయ్య తయారు చేసిన మందును ఏపీ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని, అందుకోసమే వాలెంటీర్ల ద్వారా హోం డెలివరీ చేయిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Next Story