- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం శనివారం ఉదయం కనిపించింది. అటు వైపుగా వెళ్లిన స్థానికులకు మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల గోదావరి వరదలు సంభవించడంతో చత్తీస్ఘడ్ రాష్ట్రం నుండి గోదావరి వరదలు వచ్చాయి. ఈ వరదల్లో ఆ మృతదేహం అటు వైపునుంచి కొట్టుకు వచ్చినట్లు భావిస్తున్నారు.
లభ్యమైన మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో మృతదేహాన్ని చూసేందుకు కూడా ఎవరు ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న పేరూరు పోలీసులు మృతదేహం కోసం గోదావరికి వెళ్లారు. పోలీసులు వచ్చేలోపే మృతదేహం నీటిలో ఆ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. మృతదేహం ఆచూకీ కోసం పోలీసులు కోసం గాలిస్తున్నారు.
Next Story