- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ : భారత ప్రాదేశిక జలాల్లోకి అనుమతిలేకుండా అమెరికా నౌక ప్రవేశించడమే కాకుండా.. నావిగేషన్ ఆపరేషన్ నిర్వహిస్తామని ఆ దేశ నౌకాదళం చేసిన ప్రకటనపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. లక్షద్వీప్లోని భారత ప్రత్యేక ఆర్థిక జోన్ (ఈఈజెడ్)లో నావిగేషన్ ఆపరేషన్ (ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషనల్ ఆపరేషన్) కోసం అమెరికా నౌక యూఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్ ప్రవేశించింది.
ఈ నెల 7న లక్షద్వీప్కు పశ్చిమాన సుమారు 130 నాటికల్ మైళ్ల దూరంలో భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించినట్టు యూఎస్ తెలిపింది. అయితే సంబంధిత దేశం అనుమతి తీసుకోకుండా ఆ దేశ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడం మారీటైమ్ భద్రతా విధానానికి విరుద్ధం. కానీ, అమెరికా నౌక మాత్రం అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగానే ప్రవేశించినట్టు సమర్ధించుకుంటోంది. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
Next Story