అమిత్ షా, పవన్ బహిరంగ సభ..

by  |
అమిత్ షా, పవన్ బహిరంగ సభ..
X

హైదరాబాద్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది. మార్చి 14న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో అమిత్ షా, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. సీఏఏకు మద్దతుగా ఇరువురు నేతలు ప్రసంగిస్తారు. కాగా, ఇందుకోసం బీజేపీ నేతలు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.



Next Story

Most Viewed