- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డీఆర్డీవో నిర్మించిన తాత్కాలిక హాస్పిటల్ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరిశీలించారు. 250 ఐసీయూలు, 1000 పడకల సామర్థ్యంతో ఉన్న ఈ కొవిడ్-19 ఆస్పత్రిని డీఆర్డీవో, టాటా సన్స్ సంయుక్తంగా నిర్మించాయి. రక్షణ శాఖకు చెందిన ఇందిరా గాంధీ ఎయిర్పోర్టుకు సమీపంలోని భూభాగంలో కేవలం 11 రోజుల్లోనే నిర్మించారు. సర్దార్ పటేల్ పేరుగా ఉన్న ఈ కొవిడ్-19 హాస్పిటల్లో రక్షణ బలగాలు సేవలందిస్తాయి. ఈ ఆస్పత్రిలోని ఐసీయూ, వెంటిలేటర్ వార్డులకు కల్నల్ బి.సంతోష్ బాబు పేరును పెట్టారు.
Next Story