- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్:
సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం ఉదయం అంబేద్కర్ విగ్రహానికి మంత్రి హరీశ్రావు పూలమాల వేసి నివాళ్లర్పించారు. అంబేద్కర్ సేవలను కొనియాడారు. బలహీన వర్గాల హక్కుల కోసం అంబేద్కర్ కృషి చేశారని, దేశంలో సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ ఖర్చు పెడుతోందని మంత్రి తెలిపారు.
Tags: Ambedkar Jayanti, involved, Minister Harish Rao, medak, siddipet
Next Story