- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మేడ్చల్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బోయిన్పల్లిలోని ఆయన విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు మరిచిపోలేనివని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, బోర్డు సభ్యుడు మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ మార్గం అనుసరనీయమన్నారు.
Tags: ambedkar jayanthi, minister mallareddy, boinpalli, medchal
Next Story