- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ నేత, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరే అవకాశముంది. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలవనున్నారు. ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంతో పంజాబ్ సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్లో అసంతృప్తిలో ఉన్న ఆయన త్వరలో కాషాయ గూటికి చేరుకోనున్నారు. కేంద్ర మంత్రి పదవిని అమరీందర్ సింగ్కు బీజేపీ ఆఫర్ చేసినట్లు సమాచారం.
Next Story