15న అమరావతికి జనసేనాని

by  |
15న అమరావతికి జనసేనాని
X

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అమరావతి పర్యటన ఖరారైంది. ఈనెల 15న రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటించనున్నారు. అమరావతి రైతులను కలిసి ఉద్యమానికి పవన్‌ సంఘీభావం తెలపనున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ గత కొద్ది రోజులుగా రైతులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ ఉద్యమానికి జనసేన తరుపున ఆందోళనల్లో కూడా పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే ఈనెల 12, 13 తేదీల్లో కర్నూలు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.


Next Story

Most Viewed