- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ చిరంజీవి ఇంటిని ముట్టడించాలని తాము పిలుపునివ్వలేదని అమరావతి జేఏసీ కన్వీనర్ గద్దె తిరుపతిరావు ప్రకటించారు. చిరంజీవి ఇంటిని ముట్టడించాలని అమరావతి జేఏసీ పిలుపునిచ్చిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతుందని, దానితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అమరావతి రాజధాని కోసం తాము చేస్తున్న ఉద్యమాన్ని బలహీన పర్చేందుకు కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని, అందులో భాగంగానే ఈ సోషల్ మీడియా పోస్టు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన సూచించారు.
Next Story