- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : అమరావతి జేఏసీ మహిళా నేతలు, రైతులు గురువారం కేంద్రమంత్రి రాందాస్ అథవాలేను కలిశారు. అమరావతిలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రమంత్రి విన్నవించి.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మాట్లాడుతూ.. రాజధాని విషయంలో అమరావతి రైతుల డిమాండ్ న్యాయమైనది అని స్పష్టం చేశారు. అమరావతి రాజధానికి తన మద్దతు ఉంటుదని తెలిపారు. ఈ అంశంపై సీఎం జగన్కు లేఖ రాస్తానని చెప్పారు. పేద, దళిత రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేశారని అన్నారు.
Next Story