- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంతో రాజధాని ప్రాంతాల్లో నిరసనలు మళ్లీ హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తుళ్లూరు మహిళా రైతులు హైకోర్టును దేవాలయంగా భావించి హారతులిచ్చి పూజలు చేశారు. కోర్టు చిత్రపటానికి పూలు జల్లి.. కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. రాజధాని అమరావతిని తరలించడానికి ప్రభుత్వం చకచకా పావులు కలుపుతోందని.. ఇక అమరావతిని రక్షించాల్సింది కోర్టులేనని అన్నారు. ఇందు కోసం కోర్టును దేవాలయంగా భావించి పూజలు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story