- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షిర్డీకి అమరావతి రైతులు
by Vemula.Srinu Prasad |
<p>అమరావతిలో రాజధాని రైతుల నిరసనలు 57వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ.. ఇప్పటికే మేడారం సహా పలు దేవాలయాలను దర్శించుకున్న రైతులు.. బుధవారం సాయినాథుడి దర్శనానికి షిర్డీ బయల్దేరారు. మందడం గ్రామం నుంచి 170మంది రైతులు, మహిళలు దర్శనానికి వెళ్లినట్టు సమాచారం.</p>

X
అమరావతిలో రాజధాని రైతుల నిరసనలు 57వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ.. ఇప్పటికే మేడారం సహా పలు దేవాలయాలను దర్శించుకున్న రైతులు.. బుధవారం సాయినాథుడి దర్శనానికి షిర్డీ బయల్దేరారు. మందడం గ్రామం నుంచి 170మంది రైతులు, మహిళలు దర్శనానికి వెళ్లినట్టు సమాచారం.
Next Story






