- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘రాక్షసుడు’ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. తన కెరియర్లో చేసిన చిత్రాలన్నింటి కన్నా ఈ సినిమాలో బెస్ట్ యాక్టింగ్ స్కిల్స్తో అదరగొట్టాడని ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఈ చిత్రం విజయం తర్వాత ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నభా నటేశ్ హీరోయిన్ కాగా.. గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్గా పని చేయనున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్.. కరోనా ఎఫెక్ట్తో వాయిదా పడగా.. త్వరలోనే మళ్లీ సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. జులై మొదటి వారం నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి, లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా చిత్రీకరణ జరపనుందట మూవీ యూనిట్. ఇప్పటికే మెగా అల్లుడు ‘సూపర్ మచ్చి’ చిత్రం షూటింగ్ జరుగుతుండగా.. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా షూటింగ్ మొదలు పెట్టనున్నాడు.