- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సచివాలయం కూల్చివేతకు నిరసనగా అఖిల పక్షం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ గన్ పార్క్ వద్ద సీపీఐ, టీజేఎస్, టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు కోదండరాం, చాడ, ఎల్.రమణ, సంపత్లకు అరెస్ట్ చేశారు. అరెస్ట్ను ఖండించిన నేతలు.. సచివాలయ కూల్చివేతపై అఖిలపక్ష సూచనలు తీసుకోకపోవడం అన్యాయమంటూ మండిపడుతున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంటే సెక్రటేరియట్ నిర్మాణం అవసరమా అంటూ ప్రశ్నించారు.
Next Story