- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కర్నూలులో హైకోర్టు పెట్టడానికి అన్ని పార్టీలూ ఒప్పుకున్నాయని, రాజమండ్రిలోనూ హైకోర్టు బెంచ్ పెట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యమైతే డబుల్ లాస్ జరుగుతుందని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భాధ్యత అని స్పష్టం చేశారు. కాగా ‘‘సుగాలి ప్రీతి’’కి న్యాయం జరగని కర్నూలు జిల్లాలో హైకోర్టు అవసరమా అని జనసేన అధినేత పవన్కళ్యాణ్ విమర్శించిన విషయం తెలసిందే.
Next Story