- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, న్యూస్బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల పేరుతో రైతులను మోసం చేసిందని ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ సెల్ ఆరోపించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకే మోసపూరితంగా ప్రకటించారని పేర్కొంది. రెవెన్యూ అధికారుల వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయని, దీంతో ఇటీవల కాలంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కిసాన్ కాంగ్రెస్ సెల్ ఆవేదన వ్యక్తం చేసింది. రైతుల సమస్యలపై కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యలో ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేదని తెలిపింది.
Next Story