ఇక అన్ని వయసుల వారికి తిరుమల దర్శనం

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో : తిరుమల శ్రీవారిని అన్ని వయసులవారూ దర్శించుకోవచ్చని టీటీడీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గతంలో కోవిడ్​ నిబంధనలను అనుసరించి పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వారిని అనుమతించలేదు. ఈ నిబంధనను తొలగించి తగు జాగ్ర్తత్తలతో శ్రీవారిని దర్శించుకోవచ్చని సడలింపునిచ్చింది. భక్తుల మనోభావాలు, సూచనల మేరకు నిబంధనలను ఎత్తేసినట్లు టీటీడీ పేర్కొంది.</p>

ఇక అన్ని వయసుల వారికి తిరుమల దర్శనం
X

దిశ, ఏపీ బ్యూరో : తిరుమల శ్రీవారిని అన్ని వయసులవారూ దర్శించుకోవచ్చని టీటీడీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గతంలో కోవిడ్​ నిబంధనలను అనుసరించి పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వారిని అనుమతించలేదు. ఈ నిబంధనను తొలగించి తగు జాగ్ర్తత్తలతో శ్రీవారిని దర్శించుకోవచ్చని సడలింపునిచ్చింది. భక్తుల మనోభావాలు, సూచనల మేరకు నిబంధనలను ఎత్తేసినట్లు టీటీడీ పేర్కొంది.

Next Story