- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏర్పడిన గులాబ్ తుఫాన్ కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జోన్ ను ప్రకటించింది. ఈ మేరకు వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు సోమవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ప్రజలందరూ విద్యుత్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, విద్యుత్ వైర్లు తెగినా, ఎలాంటి విద్యుత్ సంబంధిత సమస్యలు ఏర్పడినా కంట్రోల్ రూమ్, లేదా టోల్ ఫ్రీ నెంబర్ 18004250028, 1912కి తెలియజేయాలని సీఎండీని కోరారు.
Next Story