- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి, నల్లగొండ డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి దంపతులు ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో యశోదా ఆస్ప్రతిలో కరోనా వైరస్ నియంత్రణకు చికిత్స తీసుకున్నారు. తాజాగా కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో శుక్రవారం వారిద్దరూ హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
Next Story