- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఆ వీడియో ఏమనగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూపురం పోలీస్ స్టేషన్ లో ఇద్దరు కానిస్టేబుళ్లు దర్జాగా కూర్చొని మద్యం సేవించారు. ఇటీవల ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు కర్ణాటక నుండి వచ్చిన అక్రమ మద్యాన్ని సీజ్ చేసి.. ఆ మద్యాన్ని హిందూపురం పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అయితే ఆ పోలీస్ స్టేషన్ లోనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఆ మద్యాన్ని సేవించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు పోలీస్ స్టేషన్ లో మద్యం సేవించి వ్యవస్థ పరువు తీశారంటూ ప్రజలు మండిపడుతున్నారు.
Next Story