- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, వెబ్ డెస్క్: బోనాల పండుగ విషయమై అక్కన్న,మాదన్న ఆలయ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. అమ్మవారి ఊరేగింపుకు అనుమతి ఇవ్వాలని, కరోనా సాకుతో ఎవరినీ సంప్రదించకుండా శాలిబండలో బోనాల పండుగను నిలిపివేశారంటూ ఆలయ నిర్వాహకులు హైకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేసినట్లు, సంప్రదాయాలకు విఘాతం కలగకుండా చూడాలని పిటిషనర్ అందులో పేర్కొన్నట్లు తెలిసింది. పిటిషన్ ను సోమవారం విచారించే అవకాశమున్నట్లు సమాచారం.
Next Story