- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పై దాడి కేసు ప్రధాన నిందితుడు మహమ్మద్ పైల్వాన్ మృతి చెందాడు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. 8 ఏళ్ల క్రితం అక్బరుద్దీన్పై దాడి కేసులో అరెస్ట్ ఆయన, బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.
Next Story