ఎమ్మెల్యే‌‌పై దాడి కేసు నిందితుడు మహమ్మద్ పైల్వాన్ మృతి

by Shyam |

<p>          ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పై దాడి కేసు ప్రధాన నిందితుడు మహమ్మద్ పైల్వాన్ మృతి చెందాడు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. 8 ఏళ్ల క్రితం అక్బరుద్దీన్‌పై దాడి కేసులో అరెస్ట్ ఆయన, బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.</p>

ఎమ్మెల్యే‌‌పై దాడి కేసు నిందితుడు మహమ్మద్ పైల్వాన్ మృతి
X

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పై దాడి కేసు ప్రధాన నిందితుడు మహమ్మద్ పైల్వాన్ మృతి చెందాడు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. 8 ఏళ్ల క్రితం అక్బరుద్దీన్‌పై దాడి కేసులో అరెస్ట్ ఆయన, బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.

Next Story