- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
దేశీయ అవసరాల నిమిత్తం, మేకిన్ ఇండియాలో భాగంగా రానున్న రోజుల్లో సైన్యానికి మరింత బలం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రక్షణ రంగంలో కీలకంగా మారనున్న AK 203 తుపాకులను దేశీయంగా తయారు చేసేందుకు అడ్డంగులు తొలగిపోయాయి. ఈ మేరకు భారత్ తన రక్షణ భాగస్వామి అయిన రష్యాతో కీలక ఒప్పందం చేసుకున్నది.
అందులో భాగంగానే ఇండో -రష్యా రైఫిల్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట సంస్థను ఏర్పాటు చేయనున్నది. దీని తయారీ కేంద్రాన్ని ఉత్తరప్రదేశ్లోని అమేథీలో ఇప్పటికే నెలకొల్పింది. 2020 చివరి నాటికి అందులో తుపాకుల తయారీ ప్రారంభం అవుతుందని రక్షణ వర్గాలు తెలిపాయి. వీలైనంత త్వరగా 6 లక్షల AK 203 గన్స్ ఉత్పత్తి చేసి సైన్యానికి అందజేయాలని కేంద్రం నిర్ణయించింది.
Next Story