- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఈ నెల 8 నుంచి ఢిల్లీ- హాంకాంగ్ మధ్య విమాన సర్వీస్లను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా హాంకాంగ్లో ఓ వ్యక్తి మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా చైర్మన్, ఎండీ అశ్వినీ లోహానీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘ కరోనా వైరస్ కారణంగా హాంకాంగ్కు విమానాలను నిలిపివేయాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. 2020 ఫిబ్రవరి 7న ఏఐ 314 విమాన సర్వీస్ చివరిది’. అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Next Story