- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని వరదలు, వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. సెహోర్ సోమల్వాడలో వరద నీరు ప్రవహిస్తోంది. ఈ వరద నీటిలో ఓ మహిళ చిక్కుకుంది. ఇది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ అధికారులు సైనిక బలగాలను రప్పించారు. హెలికాఫ్టర్ సాయంతో బాధితురాలిని వైమానిక దళం రక్షించింది. వరదల్లో చిక్కి మృత్యువు ఒడికి చేరబోతున్న నన్ను రక్షించిన మీకు ధన్యవాదాలు అంటూ సైనిక బలగాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
Next Story