- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఎందుకంటే వాళ్ల క్రమశిక్షణ, నడవడికతోపాటు వారిని ఏ విషయంలో చూసినా ఇతరులు ఆదర్శంగా తీసుకునేలా ఉంటారు. అందుకే వాళ్లను సమాజంలో ఎక్కువగా గౌరవిస్తుంటారు. కానీ, ఒకతను మాత్రం అగౌరవంగా ప్రవర్తించాడు. సహోద్యోగినితో గౌరవంగా ఉండాల్సిన అతను ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..
సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడిన భారత వైమానిక దళ అధికారిని(ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్) తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై పోలీసులు ఓ మీడియాతో మాట్లాడుతూ.. “అవును, ఆదివారం అతడిని అరెస్టు చేశారు. అదేవిధంగా అతడిని రెండు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు” అని వారు తెలిపారు. నిందితుడు 29 ఏళ్ల ఫ్లైట్ లెఫ్టినెంట్ అని, ప్రస్తుతం అతను ఎయిర్ ఫోర్స్ కాలేజీలో శిక్షణలో ఉన్నట్లు కూడా అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.