- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా వ్యాక్సిన్లపై దిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు డోసుల టీకా తీసుకున్న తర్వాత కూడా మాస్కు తప్పనిసరిగా ధరించడం, భౌతికదూరం పాటించడం చేయాలని సూచించారు. కొత్త వేరియంట్లను ఎదుర్కొనే సామర్థ్యం వ్యాక్సిన్లకు ఉందా.. లేదా? అనేది తెలియాల్సి ఉందన్నారు. అప్పటివరకు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని చెప్పారు.
మాస్కు, భౌతికదూరం పాటిస్తే ఏ వేరియంట్నైనా ఎదుర్కొవచ్చని రణ్దీప్ గులేరియా తెలిపారు. రెండు డోస్లు తీసుకున్నవారికి కరోనా రాదనే అభిప్రాయాల నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
Next Story