- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వ్యవసాయశాఖలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న అరుణ అనే మహిళా అధికారిణి మంజీరా నదిలో దూకి ప్రాణాలు తీసుకుంది.ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మనుర్ మండలం రాయిపల్లిలో గురువారం వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతురాలి వివరాలు సేకరించారు. కుటుంబ కలహాలే ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించి ఉంటాయని వారు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story