- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగేదాక పోలీసుశాఖ అండగా నిలుస్తుందని అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యనార్ భరోసానిచ్చారు. గురువారం మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రీతి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించినందున విచారణలో వారికి సహకరిస్తామన్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడే నేరస్తులను శిక్షించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని తెలిపారు. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు స్పందిస్తూ తమ కోరిక మేరకు ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమ కూతురు మృతికి కారకులైన అసలు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
Next Story