- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సారంగాపూర్: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించే విధంగా చూడాలని అడిషనల్ కలెక్టర్ హేమంత్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని జెవులీ గ్రామపంచాయతీ పరిధిలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బృహత్ పల్లె ప్రకృతి వనం పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే మొక్కలను పెంచాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో సరోజ, ఎంపీవో తిరుపతిరెడ్డి, జెవులీ సర్పంచ్ భాగ్యలక్ష్మి మధుకర్, పలువురు అధికారులు ఉన్నారు.
Next Story