- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్తుల వివరాలను నమోదు చేసుకోవాలి
by Shyam |
<p>దిశ, పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో అధికారులు చేపడుతున్న ఇంటి యజమానుల ఆస్తుల వివరాల సేకరణ సర్వేను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వారి వారి ఆస్తుల వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు.</p>

X
దిశ, పటాన్చెరు:
పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో అధికారులు చేపడుతున్న ఇంటి యజమానుల ఆస్తుల వివరాల సేకరణ సర్వేను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వారి వారి ఆస్తుల వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు.
Next Story






