- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పటాన్చెరు:
పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో అధికారులు చేపడుతున్న ఇంటి యజమానుల ఆస్తుల వివరాల సేకరణ సర్వేను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వారి వారి ఆస్తుల వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు.
Next Story