నాలుగో తరగతి ఉద్యోగులకు నిత్యావసరాలు పంపిణీ

by  |
నాలుగో తరగతి ఉద్యోగులకు నిత్యావసరాలు పంపిణీ
X

దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్ నేపథ్యంలో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న వారికి అదనపు కలెక్టర్ ప్రతీక జైన్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గురువారం రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో నాలుగో తరగతి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. లాక్‌డౌన్ వల్ల ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అలాంటి వారిని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఆయన భరోసా కల్పించారు.

Tags: nessecities supply, rangareddy, additional collecter prathick jain, out sourcing employees

Next Story

Most Viewed