- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: లాక్డౌన్ నేపథ్యంలో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న వారికి అదనపు కలెక్టర్ ప్రతీక జైన్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గురువారం రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో నాలుగో తరగతి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. లాక్డౌన్ వల్ల ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అలాంటి వారిని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఆయన భరోసా కల్పించారు.
Tags: nessecities supply, rangareddy, additional collecter prathick jain, out sourcing employees
Next Story