- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భద్రాచలం టౌన్ : వాహనదారులు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కలిగి.. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని భద్రాచలం ట్రాఫిక్ SI శ్రీపతి తిరుపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ ఒక్క వాహనదారుడు సంబంధించిన అన్ని వాహన అనుమతి పత్రాలు కలిగి ఉండాలని.. తనిఖీల్లో భౌతికంగా చూపాలని కుదరని పక్షంలో మొబైల్ ఫోన్లో నైనా చూపించాల్సి ఉంటుందని తెలిపారు. దీనికితోడు వాహనంపై ఉన్న పెండింగ్ చలానాలు ఎప్పటికప్పుడు పరిశీలించుకొని సకాలంలో చెల్లించాలని లేనిచో.. మోటారు వెహికల్ చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలన్నారు.
Next Story