- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న శ్రీరామనవమి, హనుమాన్ జయంతి నేపథ్యంలో కొండగట్టు అంజన్న ఆలయంలో ఈ నెల 29 వరకూ ఆర్జిత సేవలను రద్దు చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. కరోనా ప్రభావం నేపథ్యంలో ప్రస్తుతానికి అర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ఆలయ అధికారులు తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు అధికంగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఆలయంలో హనుమాన్ మాల విరమణ చేసేందుకు అనుమతి లేదని వెల్లడించారు. చిన్న హనుమాన్ జయంతిని కూడా అంతరంగికంగానే చేయాలని దేవాలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు
Next Story