- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: తన సొంత కారుపై పెండింగ్ ఉన్న నాలుగు ఈ-చలాన్లను సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. వాహనదారులు వారి సొంత వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్ జరిమానా చెల్లించాలని సూచించారు. త్వరలో పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం సిద్దిపేట పట్టణంలో పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. మూడు కానీ అంతకంటే ఎక్కువ ఈ-చలాన్ పెండింగ్ ఉన్న వాహనదారులకు వారి ఫోన్ నెంబర్లకు మెసేజ్ వస్తుందని.. వెంటనే ఆన్లైన్లో జరిమానా చెల్లించాలని ఏసీపీ రామేశ్వర్ సూచించారు.
Next Story