హైకోర్టును ఆశ్రయించిన అచ్చెన్నాయుడు

by  |
హైకోర్టును ఆశ్రయించిన అచ్చెన్నాయుడు
X

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. తనను ఆస్పత్రి నుంచి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్‌‌ను విచారించే అవకాశం ఉంది. కాగా, ఈఎస్‌ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో అప్పటి కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడి పాత్ర ఉందంటూ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed